GNTR: పొన్నూరు మండలం వెల్లలూరు టీడీపీ అధ్యక్షుడు గణిపిశెట్టి రామకృష్ణ మాతృమూర్తి లక్ష్మీ పద్మావతి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఫోన్లో గణిపిశెట్టి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్థివదేహానికి నివాళులర్పించారు.