W.G: త్రిసభ్య కమిటీ ఛైర్మన్లకు ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని జిల్లా త్రిసభ్య కమిటీ నూతన ఛైర్మన్, భీమవరం వ్యవసాయం మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు అన్నారు. ఇవాళ కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లాలో ఉన్న ఏఎంసీ ఛైర్మన్ల ఆత్మీయ సమావేశం భీమవరం AMCలో నిర్వహించినట్లు తెలిపారు.