NDL: మహానంది క్షేత్రానికి చెందిన అర్చకుడు రెంట చింతల వెంకట శేషయ్య శర్మకు ఉగాది పురస్కారం లభించింది. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.