NTR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లీగల్ మెట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇగ్నైట్ సెల్’ కార్యక్రమం నిర్వహించారు. కొలతల ప్రమాణాలు, వినియోగదారుల హక్కులపై అవగాహన పెంపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పారదర్శక వాణిజ్యం, న్యాయమైన లావాదేవీలకు తోడ్పాటు లభిస్తుందని అధికారులు తెలిపారు.