ELR: అనకాపల్లి జిల్లా చందనాడ పంచాయతీ పరిధిలో ఏర్పాటవుతున్న స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిలో ఈ ఉక్కు కర్మాగారం వల్ల ఎంతో మందికి ఉపాధి జరుగుతుందన్నారు.