ప్రకాశం: గిద్దలూరు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మౌలాబి అనే మహిళాకు గత కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి స్పందించారు. వెంటనే బాధితురాలి కుమారుడు దస్తగిరిని పరామర్శించి వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు.