NLR: బుచ్చి పట్టణంలోని కట్టుబడి పాలెం గ్రామంలో ప్రశాంతమ్మ ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శీనయ్య, క్లస్టర్ ఇంచార్జ్ రామానాయుడు కూటమి నాయకులు పాల్గొని ప్రజల వద్ద వినతి పత్రాలను స్వీకరించారు. రోడ్డు, డ్రైనేజీ వీధిలైట్లు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.