KRNL: ఆలూరులో వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వెంగళాయిదొడ్డి చెరువుకు హంద్రి నీవా ఎత్తిపోతల ద్వారా నిధులు మంజూరు చేయాలని ప్రజలు వినతి చేశారు. ప్రజా సమస్యలను విన్న జ్యోతి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మై టిడిపి యాప్లో ప్రథమ స్థానం సాధించిన పుట్ట వీరేష్కు గోల్డెన్ బైసికిల్, ప్రశంసపత్రం అందజేశారు.