KDP: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి పాల్గొని పశువులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. పాడి రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. పశువుల ఆరోగ్య సంరక్షణతో రైతుల ఆదాయం పెరుగుతుందని ఆమె తెలిపారు.