ప్రకాశం: కొమరోలు మండలంలోని ఓబులాపురం గ్రామంలో గల పలు పంటలను ఉద్యానశాఖ అధికారి శ్వేత శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో పేనుబంక, తదితర చీడపీడలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అగ్రికల్చర్ అసిస్టెంట్, స్థానిక రైతులు పాల్గొన్నారు.