VZM: గజపతినగరం మండలంలోని కెంగువలో జరుగుతున్న చెరువు పనులు, వేమలిలో వేసిన బీటీ రోడ్డు పనులను మంగళవారం కేంద్ర ప్రభుత్వ ఆడిట్ అధికారులు పరిశీలించారు. జాబ్ కార్డులు ఈ కేవైసీ, పనులు వద్ద టెంట్లు వేయడం తదితర అంశాలలో అంకితభావంతో పనిచేసినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కళ్యాణి ఏపీవో కళ్యాణి పాల్గొన్నారు.