NLR : బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 112 రోజులకు గాను రూే. 52,43,487లు భక్తులు కానుకలుగా సమర్పించారు. యూఎస్ డాలర్లు 11, యూఏఈ దిర్హమ్స్10, కువైట్ దినార్లు 2, 44 గ్రాములు బంగారు వస్తువులు, వెండి 248 గ్రాములు రాగ 3 లక్షల 16,995 వచ్చినట్లు ఈవో తెలిపారు.