KRNL: దేవనకొండ మండల కేంద్రానికి చెందిన మాదిగ సంపత్ (23) వడదెబ్బతో మరణించారు. నిన్న అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు యువకుడి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.