GNTR: సోషల్ మీడియా ట్రోలింగ్లతో మనస్థాపానికి గురై తెనాలిలో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి పిల్లలకు రూ.50 వేల ఆర్థిక సాయాన్ని వైసీపీ నాయకులు అందజేశారు. గతంలో YS జగన్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం తెనాలి వచ్చిన వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో గీతాంజలి భర్తకు ఈ సాయాన్ని అందజేశారు.