SKLM: సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని,మాజీ ఎమ్మెల్సీ అజాశర్మ డిమాండ్ చేశారు. మందస మండలం హరిపురం మార్పు ట్రస్ట్ గ్రంథాలయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వంశధార ప్రాజెక్టు పనులు దశాబ్దాలు గడుస్తున్న అడుగు ముందుకు పడట్లేదని మండిపడ్డారు.