NTR: తిరువూరు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులకు సన్మాన సభ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గత ఐదేళ్ల పాలన ముగియడంతో ఘనంగా శాలువాలతో నియోజకవర్గ ఇంఛార్జ్-నల్లగట్ల స్వామిదాస్ కౌన్సిలర్స్ సత్కరించారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ కోసమే పని చేసిన వారికి తగిన స్థానం ఎల్లప్పుడూ ఉంటుందని స్వామి దాస్ అన్నారు.