KRNL: నందవరంలో బస్ స్టాండ్ వద్ద ఉన్న బీజేపీ జెండా కట్ట ఉన్నప్పటికీ మరో జెండా కట్ట ఎందుకని BJP ఓబీసీ రాష్ట్ర నాయకులు ఈరన్న ఇవాళ ప్రశ్నించారు. కొందరు నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీలో భేదాభిప్రాయాలు సృష్టించేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కూటమిలో ప్రతి నాయకునికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.