ATP: గార్లదిన్నె మండలం ఎగువపల్లికి చెందిన చంద్రశేఖర్ కుమార్తె సాయి దుర్గ వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మంగళవారం ఉదయం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమని ఆయన తెలిపారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.