ATP: గుత్తి డీవైఈవోగా లక్ష్మన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వీరికి గుత్తి ఎంఈవో రవి నాయక్, కోట ఉన్నత పాఠశాల HM సుభాన్, ఉపాధ్యా యులు సురేశ్, ఖాజా బాషా, తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుత్తి డివిజన్ పరిధిలో విద్యా రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.