NDL: నందికొట్కూరులో కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న జనార్ధన్ వైన్ షాపును ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇవాళ తనిఖీ చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు కల్తీ మద్యం పై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రజలకు కల్తీ మద్యం అమితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మేల్యే తెలిపారు.