VZM: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంపై ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన నివాసం వద్ద స్వయంగా “మన రాజధాని – మన అమరావతి”అని ముగ్గులు వేసిమద్దతు తెలిపారు. కేంద్ర నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి అని కొనియాడారు.