KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్తో పాటు సిబ్బంది స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రజలు కూడా ఆన్లైన్ ద్వారా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని బుధవారం సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులు ఈ వారంలోగా నమోదు పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.