నెల్లూరు రూరల్ పరిధిలోని 20 డివిజన్ నక్కలగుంటలో 7వ రోజు శనివారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ గిరిధర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.