SKLM: జైళ్లలో కుల వివక్షకు తావుండ కూడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం అంపోలులోని జిల్లా జైలును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డితో పాటు ‘బోర్డ్ ఆఫ్ విజిటర్స్’ బృందంతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో అందరికీ సమాన సౌకర్యాలు అందాలని అధికారులను ఆదేశించారు