TPT: ప్రత్యేక హోదా సాధించలేని కూటమి నాయకులు అమరావతి రాజధాని చట్టబద్ధతపై సంబరాలు జరపడం విచిత్రమని సీనియర్ రాజకీయ నాయకుడు డా. వి.పి. కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హోదా హామీ నెరవేర్చలేకపోయారని, హోదా వల్లే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.