TPT: తిరుపతి జిల్లా పిచ్చటూరు ICDS పరిధిలోని గాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో “పోషణ పక్వాడా” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. సీడీపీవో సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పిల్లల సమగ్ర అభివృద్ధి, పోషకాహారంపై అవగాహన పెంపొందించాలని సూచించారు.