ATP: గుత్తి నుంచి గుంతకల్కు వెళ్లే రహదారికి బైపాస్ వరకు రూ. 30 కోట్ల నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన మాటతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు.