PPM: కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ADP, ABP పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. సంపూర్ణత అభియాన్ 2.0 కింద కీలక సూచికలను 100% సాధించేందుకు మిషన్ మోడ్లో పనిచేయాలని ఆదేశించారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.