CTR: ఏప్రిల్ 4 నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కోసం చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయులకు నియమనిబంధనలు తెలియజేస్తామన్నారు. తప్పు చేస్తే పెనాల్టీల మోత మోగుతుందన్నారు. రోజుకి 40 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేయడానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు.