WG: భీమవరం గునుపూడిలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రూ.8,50,661లు, స్వామివారి శాశ్వత నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.17,319ల ఆదాయం లభించిందని ఆలయ ఈవో కృష్ణమురాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.