VZM: జిల్లాలో రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసి సకాలంలో అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన పాల్గొన్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ జరుగుతుందని చెప్పారు.