SKLM: మార్చి 14న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. సోమవారం స్థానిక DLSA కార్యాలయంలో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చన్నారు.