NDL: టీడీపీ ఆధ్వర్యంలో రెండురోజులు నిర్వహించిన మహానాడులో పాల్గొనడం స్ఫూర్తినిచ్చిందని శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపై పార్టీ నాయకత్వం నిర్దేశించిన కార్యాచరణ భవిష్యత్కు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజల ఆశయ సాధన కోసం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ మరింత బాధ్యతతో పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.