నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఇవాళ మాజీ సీఎం జగన్పై హాట్ కామెంట్ చేశారు. ఎంపీ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆమె మాట్లాడారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పుకొచ్చారు. అనంతరం జగన్ పాదయాత్ర చేస్తే ప్రజలు నిలదీయాలని ఆమె పేర్కొన్నారు.