NDL: బనగానపల్లె మండలం పలుకూరులో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రూ.1.88 కోట్ల విలువైన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి క్యాంప్ కార్యాలయం తెలిపింది. సాయంత్రం 5:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.