ELR: ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కియోస్క్ మెషిన్లు ఆలయ అధికారులు ఇవాళ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం-కరూర్ వైశ్యా బ్యాంక్ సహకారంతో ఏర్పాటైన ఈ సదుపాయాన్ని ఆలయ ఈవో వై.భద్రాజి, బ్యాంక్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. యూపీఐ, కార్డుల ద్వారా దర్శనం, ప్రసాదం టికెట్లు సులభంగా పొందవచ్చన్నారు.