కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడప ఆర్టీసీ కాలనీలో రూ.1.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరంకి ప్రజలు నన్ను నమ్మి మీ బిడ్డగా ప్రతి ఎన్నికలలో అండగా నిలబడి, గెలిపించినందుకు మీరు గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.