KDP: పోతులూరు వీరబ్రహ్మేం ద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాలు ఇవాళ్టి నుంచి 28వ తేదీ వరకు నిర్వహి స్తున్నట్లు మఠాధిపతి వీరధర్మజ వేంకటాద్రి స్వామి, మఠం మేనేజర్ ఈశ్వరయ్య తెలిపారు. ఉదయం సుప్రభాతంతో ప్రారంభమై నామసంకీర్తనం, అభిషేకాల అనంతరం భక్తులకు శేషవాహనంపై స్వామి దర్శనమిస్తారని వివరించారు.