విశాఖలోని 13వ వార్డు వైసీపీ కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి హాజరయ్యారు. వార్డు కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.