SS: గోరంట్ల మండలం గౌనివారిపల్లి గ్రామం నందు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు నాటికీ మన వైసీపీ పార్టీని ప్రతి ఒక్కరం కలిసి బలోపేతం చేయాలనీ సూచించారు.