NLR: బోగోలు మండలంలో ఈ నెల 15వ తేదీన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మండలంలోని జువ్వల దీన్నేకు వచ్చి మత్స్యకారులతో మాట్లాడుతారని వైసీపీ కార్యాలయ సిబ్బంది ప్రకటను విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు.