ELR: ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం ద్వారా జిల్లాలోని యువతీ, యువకులను ఇంటర్న్ షిప్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జితేంద్ర శనివారం తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండి 18-25 ఏళ్లున్న వారు ఈ ప్రోగ్రాంకు అర్హులని తెలిపారు.