PPM: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అడ్డాపుశీల గ్రామంలో శనివారం గిరి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, ఉత్పాహం సొంతం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ జయ రామ అంటూ గిరి ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.