కోనసీమ: రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో విడత ప్రవేశాలు ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్.రామ కృష్ణ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు చేరవచ్చని సూచించారు.