JGL: ప్రజలు నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తే భారీ జరిమానాలు తప్పవని మున్సిపల్ కమీషనర్ రవీందర్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు, ప్లాస్టిక్ ఏజెన్సీలలో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ మట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిస్థాయిలో నిషేదించాలన్నారు.