VSP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సత్యసాయిబాబా బోధించిన మత సామరస్య సందేశాన్ని స్మరించుకుంటూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని సత్యసాయి ప్రేమసదన్లో ముస్లిం సోదరులకు సోమవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యర్రమంలో తారా, మొహమ్మదియా, ఆల్ మదీనా మసీదులకు చెందిన ముస్లింలు పాల్గొన్నారు.