కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి మధ్యాహ్నం 3 గంటలకు అమలాపురం పంచాయతీరాజ్ అతిధి గృహం నందు పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు అని తెలిపారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.