W.G: రాష్ట్రంలో తొలిసారిగా బలుసులమ్మ వారి ఉగాది ఉత్సవ జాతర 5కిలో మీటర్ల మేర రెండు వేల మంది కళాకారులతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలమంది మహిళలు పాల్గొన్నారు. గ్రామ పొలిమేరల వరకు ఊరేగింపు సాగింది. వీధులన్ని జానాలతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదయ్యింది. బాణాసంచాతో రాజస్థానీ నృత్యాలు చేశారు.