W.G: భీమవరంలో ఇవాళ ఉగాది, వసంత నవరాత్రులు, శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు దేవాదాయ శాఖ ద్వారా నిధులు కేటాయించి తగిన సదుపాయాలు కల్పించాలని బీజేపీ ఆధ్వర్యంలోని ‘జనతా-వారధి’ జిల్లా కన్వీనర్ తోట గంగ రాజు, ఇంజేటి వెంకటేశ్వర్లు, జి.వెంకటేశ్వరరాజు ప్రతినిధి బృందం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.