PLD: పిడుగురాళ్ల మండల పరిధిలోని కామేపల్లి గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్ను మెడికల్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సౌరబ్ గౌర్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో హెల్త్ క్లినిక్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తారు అన్నారు.